సీఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కు మరికాసేపట్లో చేరుకోనున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణంపై సమీక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్సైజ్ శాఖపై సమావేశం, 5 గంటలకు విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.