సీఎం రేవంత్‌రెడ్డి మాచారం పర్యటన ఈ నెల 19కి వాయిదా

69చూసినవారు
సీఎం రేవంత్‌రెడ్డి మాచారం పర్యటన ఈ నెల 19కి వాయిదా
సీఎం రేవంత్‌రెడ్డి మాచారం పర్యటన మే 19కి వాయిదా పడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారం గ్రామాన్ని ఇందిర సౌరగిరి జల వికాసం పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ ఇందిర సౌర గిరిజన వికాస పథకాన్ని మే 19న మాచారంలో ప్రారంభించనున్నారు. మొదట మే 18న ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా అది మే 19వ తేదీకి వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్