ప‌వ‌న్ పేరుతో వ‌సూళ్లు.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

59చూసినవారు
ప‌వ‌న్ పేరుతో వ‌సూళ్లు.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో మైనింగ్, అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి బెదిరించడం, వసూళ్లకు పాల్పడుతున్నట్లు అభియోగాలు వచ్చాయి. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. తన పేరు, కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు. ఈ మేరకు కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్ రెడ్డిపై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్