జమ్మూ డివిజన్ ఉధంపూర్‌లో పూర్తిగా బ్లాక్‌అవుట్‌

79చూసినవారు
జమ్మూ డివిజన్ ఉధంపూర్‌లో పూర్తిగా బ్లాక్‌అవుట్‌
భారత్ పై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. జమ్మూ డివిజన్ ఉధంపూర్‌లో పూర్తిగా బ్లాక్‌అవుట్‌ ప్రకటించింది. ఉధంపూర్‌లో భారీగా సైరన్‌ శబ్దాలు వినిపించాయి. అమృత్‌సర్‌, పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌లో పాక్‌ డ్రోన్‌ దాడులు
హోషియార్‌పూర్‌, గురుదాస్‌పూర్‌, టార్న్‌ తరణ్‌లో పాక్‌ డ్రోన్‌ దాడులు చేస్తోంది. వాటిని పాకిస్థాన్‌ డ్రోన్లను దీటుగా భారత బలగాలు తిప్పికొట్టాయి.

సంబంధిత పోస్ట్