కాంగ్రెస్లో BRS పార్టీ వీలినమయ్యే పరిస్థితులు ఉన్నాయని BJP MLA పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీని కలిసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2014లోనే కాంగ్రెస్లో BRS విలీనం కావాల్సిన ఉన్నా అప్పుడు సాధ్యం కాలేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విలీనానికి కేసీఆర్ కుటుంబంలో కలహాలు కూడా అందుకు అనుకూలంగా మారాయన్నారు.