ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది: KCR

80చూసినవారు
ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది: KCR
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ KCR నేతలకు సూచించారు. నిన్న కేటీఆర్, పలువురు పార్టీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఫార్ములా- ఈ రేసు కేసు విచారణ గురించి ఆయనకు KTR వివరించారు. 'అధికారం చేపట్టిన ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. సంక్రాంతి తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి లేదా మార్చిలో బహిరంగ సభ నిర్వహిద్దాం' అని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్