బురదలో ఆహారం పడేయడంపై విమర్శలు (వీడియో)

69చూసినవారు
బుడమేరు వాగు ఉధృతితో విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ సమయంలో వరద బాధితులకు ఆహారం అందించే విధానం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆహారం, వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను హెలికాప్టర్ నుంచి బురదలో జార విడుస్తున్నారు. ఆ ఆహారం కోసం ఘర్షణలు సైతం జరుగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బురద అంటుకున్న ఆహారాన్ని కొందరు తింటున్నారు. మరికొందరు మాత్రం బురద అంటిన ఆహారం తినలేక పస్తులు ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్