తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

74చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 గంటల పాటు క్యూలో నిలబడుతున్నారు. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి NG షెడ్స్ వరకు భక్తులు వేచి చూస్తున్నారు. నిన్న 70,011 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, 28,496 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి నిన్న ఒక్కరోజే రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్