బిల్లు చెల్లించని కస్టమర్లు.. వెయిటర్‌ను కారుతో పాటు ఈడ్చుకెళ్లారు (వీడియో)

58చూసినవారు
మహారాష్ట్ర బీడ్ జిల్లాలో దిండ్రూడ్ వద్ద తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మెహకర్-పంఢర్‌పూర్ హైవే పక్కనే ఉన్న దాబాలో కొందరు ఫుడ్ తిన్నాక బిల్ చెల్లించకుండా పారిపోయేందుకు యత్నించారు. వెయిటర్ షేక్ సాహిల్ వారిని అడ్డుకునేందుకు యత్నించాడు. కారు డోర్ పట్టుకున్నాడు. అతడిని కారుతో పాటే వారు ఈడ్చుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో వెయిటర్‌ను కొట్టి, అతడి వద్ద డబ్బు లాక్కున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్