తెలంగాణలో గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాలకు ఈదులపూసపల్లి సమీపంలోని రాళ్లవాగు పొంగిపొర్లుతుంది. వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవాహిస్తున్న స్థానికులు మాత్రం చేపట వేట కోసం ఎగబడుతున్నారు.కొందరు ఏకంగా వల వేసి చేపలు పడుతున్నారు.