భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా అతడు పాక్లోనే ఉంటున్నట్లు సమాచారం. తాజాగా ఆపరేషన్ ‘సిందూర్'లో భాగంగా భారత డ్రోన్లు పాక్లోకి ప్రవేశించాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా దావూద్తో పాటు చోటా షకీల్, మున్నా జింగాలు భయపడి వేరే దేశానికి పారిపోయినట్లు తెలిసింది.