పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

72చూసినవారు
తమ సహనాన్ని పరీక్షించవద్దని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. దానిని అలుసుగా తీసుకుంటే తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌’కు ప్రతిస్పందనగా భారత్‌లోని 15 సైనిక టార్గెట్లను ఆ దేశం లక్ష్యంగా చేసుకున్నది. అయితే భారత్‌ ధీటుగా బదులిచ్చింది. పాక్‌ దాడులను తిప్పికొట్టింది. లాహోర్‌లోని రాడార్‌, రక్షణ వ్యవస్థలను భారత్‌ ధ్వంసం చేసింది’ అని రక్షణ మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్