ఆపరేషన్‌ సింధూర్‌పై రక్షణ శాఖ బ్రీఫింగ్‌

52చూసినవారు
ఆపరేషన్‌ సింధూర్‌పై రక్షణ శాఖ బ్రీఫింగ్‌
జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోన్న నేపథ్యంలో రక్షణ, విదేశాంగ శాఖ సంయుక్త ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. అలాగే ఆపరేషన్‌ సింధూర్‌పై బ్రీఫింగ్‌ ఇచ్చింది. పాక్‌ దాడులు, భారత్‌ ఎదురుదాడులపై వివరణ ఇచ్చింది. పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లను పాక్‌ లక్ష్యంగా చేసుకుందని, శ్రీనగర్‌ నుంచి నలియా వరకు భారీ దాడులకు పాల్పడుతోందని.. విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్