ఢిల్లీ ఎయిర్‌పోర్టు పున:ప్రారంభం.. ప్రయాణికులకు సూచన!

60చూసినవారు
ఢిల్లీ ఎయిర్‌పోర్టు పున:ప్రారంభం.. ప్రయాణికులకు సూచన!
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు. 'తమ విమానాల తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు విమాన సంస్థలను సంప్రదించాలి. హ్యాండ్ బాగేజ్, చెక్-ఇన్ లగేజీ నిబంధనలు పాటించాలి. తమ విమాన స్థితిని అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయాలి. నిర్ధారణ లేని సమాచారాన్ని పంచుకొవొద్దు' అని తెలిపింది.

సంబంధిత పోస్ట్