టైగా ముగిసిన ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్

60చూసినవారు
టైగా ముగిసిన ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్
IPLలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ (51) నితీశ్ రాణా (51) అర్ధశతకాలతో రాణించినా ఆ జట్టును లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్