బిర్యానీ ఆకుతో డయాబెటిస్ నియంత్రణ: ఆరోగ్య నిపుణులు

83చూసినవారు
బిర్యానీ ఆకుతో డయాబెటిస్ నియంత్రణ: ఆరోగ్య నిపుణులు
ఆయుర్వేద వైద్యంలో మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక బిర్యానీ ఆకులతో పలు అనారోగ్యాలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, కాల్షియం, సెలీనియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. బిర్యానీ ఆకుల నూనెను నీటిలో కలిపి తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్న డయాబెటిస్‌ను ఇవి నియంత్రణలో ఉంచుతుంది. వీటి నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

సంబంధిత పోస్ట్