రేవంత్ ను చూసి ఓటు వెయ్యలేదు: ఈటల

79చూసినవారు
రేవంత్ ను చూసి ఓటు వెయ్యలేదు: ఈటల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్