ఏపీలో రేపటి నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు పంచదార పంపిణీ

69చూసినవారు
ఏపీలో రేపటి నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు పంచదార పంపిణీ
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు ఉన్నవారికి రేపటి (సెప్టెంబర్ 1) నుంచి బియ్యంతో పాటు పంచదార కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. అదేవిధంగా అక్టోబర్ నెల నుంచి కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ అన్నయోజన కార్డు ఉన్నవారికి అరకేజీ పంచదార రూ.13కే అందించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్