పాక్ పేద దేశం ఎలా అయ్యిందో తెలుసా?

81చూసినవారు
పాక్ పేద దేశం ఎలా అయ్యిందో తెలుసా?
50 ఏళ్ల కిందట పాకిస్థాన్ దక్షిణాసియాలో ధనిక దేశం. 1960, 1970లలో బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి. ఇప్పుడు అదే దేశం దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని దేశ విధానంగా మలచుకోవడం, భారత్‌తో గిల్లికజ్జాలు, ఖరీదైన ఆయుధపోటీ వంటివి ఈ దుస్థితికి దారితీశాయి. కరోనా తర్వాత కుదేలైన పాక్ నిలదొక్కుకోలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్