రెడ్ అలర్ట్ అంటే పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఏదైనా సంఘటన గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి జారీ చేసే హెచ్చరిక. వరదలు, తుఫాను, సునామీ, ఈదురుగాలలు,ఈదురుగాలులు, వేడి తీవ్రత, అల్లర్లు, బాంబు ముప్పు వంటి సంఘటనల సమయంలో ప్రభుత్వాలు దీన్ని ఉపయోగిస్తాయి. ఇది మాస్ కమ్యూనికేషన్ ద్వారా ప్రజలను సురక్షితంగా ఉండమని హెచ్చరిస్తుంది.