పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారో తెలుసా?

68చూసినవారు
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారో తెలుసా?
నూతన వధూవరులకు పసుపు పూసే ఆచారం మాత్రం అనాదిగా వస్తుంది. వధూవరులపై చెడు కళ్ళ నుంచి రక్షించడానికి పసుపును పూస్తారు. పసుపును పూయడం వలన వారి వైవాహిక జీవితం జీవితాంతం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. పసుపు పూస్తే ప్రతికూల శక్తులు కూడా దూరంగా ఉంటాయని చెబుతారు. సైన్స్ పరంగా పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మానసిక ఒత్తిడిని, అలసటను దూరం చేస్తుంది. అందాన్ని ఇస్తుంది.

సంబంధిత పోస్ట్