ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు

61చూసినవారు
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 74 పాయింట్ల లాభంతో 82,446 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 25,131 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌, ఎటర్నల్‌, హెచ్‌సీఎల్‌, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కోటక్‌, టైటాన్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్