భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

78చూసినవారు
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై మరోసారి వైట్ హౌస్ స్పందించింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. "ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారని.. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉందని, ఇరు దేశాల నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి." అని ట్రంప్ చెప్పినట్లు తాజాగా వైట్ హౌస్ పేర్కొంది.

సంబంధిత పోస్ట్