ఉదయాన్నే ఖర్జూరాలు తింటే ఎముకల ఆరోగ్యానికి మేలు: నిపుణులు

58చూసినవారు
ఉదయాన్నే ఖర్జూరాలు తింటే ఎముకల ఆరోగ్యానికి మేలు: నిపుణులు
ప్రతిరోజు ఉదయాన్నే ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూర పండ్లు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి విటమిన్లు, ఖనిజాలతో నిండి సమృద్ధిగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే పొటాషియం పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్