బర్మింగ్హామ్లో ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభ్మన్ గిల్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గిల్ డబుల్ సెంచరీ (269), సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ (161) బాదాడు.