LoC సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

70చూసినవారు
LoC సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
పాకిస్తాన్ సైన్యం కాల్పుల మధ్య జమ్మూకశ్మీర్లోని మూడు సరిహద్దు జిల్లాల్లోని ఎల్బీసీ సమీపంలో నివసిస్తున్న ప్రజలను బంకర్లు, సురక్షిత ప్రదేశాలకు తరలించారు. బారాముల్లా, కుప్వారా, బండిపోరాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వీరిలో సగానికి పైగా కుప్వారాలోని కర్నా, మాచిల్ రంగాలకు చెందినవారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్