కాల్పులు ఆగినా.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ

81చూసినవారు
కాల్పులు ఆగినా.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా.. పాక్‌కు ముందుంది మొసళ్ల పండగ. భారత ఆర్మీ దెబ్బకు కుదేలైన పాక్ కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. సింధూ జలాలు వెళ్లక ఆ దేశానికి నీటి కటకట తప్పదు. వాణిజ్య ఒప్పందం రద్దు, బోర్డర్ల బంద్‌తో మందులు, కూరగాయలు సహా చాలా వస్తువులు మన దేశం నుంచి వెళ్లవు. ఈ నెల 12న జరిగే చర్చల తర్వాత వీటితో పాటు వీసాల రద్దు, ఎయిర్‌స్పేస్ నిషేధంపై భారత్ ఓ నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్