పాక్‌కు బుద్ధి చెప్పడమే ప్రతీ ఇండియన్ సంకల్పం: సీఎం యోగి

84చూసినవారు
పాక్‌కు బుద్ధి చెప్పడమే ప్రతీ ఇండియన్ సంకల్పం: సీఎం యోగి
ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తోన్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పడం ప్రతి భారతీయుని సంకల్పమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనికాధికారులు, రాజకీయ నాయకులు పాల్గొనడం సిగ్గులేని చర్య అని విమర్శించారు. పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడమే కాదు, వారిని ప్రోత్సహిస్తూ పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్