EVలు అత్యంత వేగంగా అమ్ముడవుతుంది తెలంగాణలోనే: సీఎం

83చూసినవారు
EVలు అత్యంత వేగంగా అమ్ముడవుతుంది తెలంగాణలోనే: సీఎం
తెలంగాణలో 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించాం. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ. వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయబోతున్నాం. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్