ఇకపై మెడికల్ స్టూడెంట్స్‌కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్

53చూసినవారు
ఇకపై మెడికల్ స్టూడెంట్స్‌కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్
జాతీయ వైద్య కమిషన్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలన్నింటిలోనూ ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు విధానంను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న బయోమెట్రిక్ హాజరు విధానానికి ఈ నెల 30తో స్వస్తి పలకనుంది. కొత్త విధానం మే 1 నుంచి అమలులోకి రానున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని వైద్య కళాశాలలకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్