‘ఆపరేషన్ సిందూర్’తో నిర్వహించిన తర్వాత భారత ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ, నేవీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వార్తల్లో నిలిచారు. ఆపై ఎప్పటికప్పుటి ప్రెస్మీట్లు పెట్టి సమాచారం ఇస్తున్నారు. ఈ క్రమంలో వారి పేరు మీద పలు ‘ఎక్స్’ ఖాతాలు వెలిశాయి. వాటికి బ్లూటిక్ కూడా ఉండడంతో ఈ అకౌంట్లు నిజమేననుకుని నమ్మి చాలా మంది ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్చెక్ స్పందించింది. అవి ఫేక్ అకౌంట్లుగా గుర్తించింది.