ఏపీలో ఘోర ప్రమాదం

55చూసినవారు
ఏపీలో ఘోర ప్రమాదం
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-ఏలూరు నేషనల్ హైవేపై రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చి కారు.. మరో కారు ఢీకొట్టింది. ముందు భాగంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం తోషిబా విద్యుత్ కంపెనీలో పని చేస్తున్న శివప్రసాద్‌కు చెందిన కారుగా గుర్తించారు. గన్నవరం పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్