హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

74చూసినవారు
హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్
TG: హైదరాబాద్‌- బెంగుళూరు జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద మందడి మండలం వెల్టూర్ స్టేజి సమీపంలో HYD నుంచి కర్నూలు వైపు వెళ్లున్న షిఫ్ట్ కారును వెనక నుండి డీసీఎం ఢీకొట్టింది. దీంతో కారు ముందు వెళ్తున్న మరో లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పదేళ్ల బాలుడు, మహిళ ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్