పాకిస్తాన్ శుక్రవారం అర్థరాత్రి భారత్పై ఫతహే–1, 2 క్షిపణులను ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన భారత్ వాయుసేన వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. హర్యానా నర్సా సమీపంలో ఓ క్షిపణిని భారత్ కూల్చేసింది. అయితే ఢిల్లీపై క్షిపణిని ప్రయోగించినట్లు భారత్ ఆర్మీ అనుమానిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.