తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పెంపు

85చూసినవారు
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పెంపు
తెలంగాణలో మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 22 వరకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు రూ.1000 ఆలస్య రుసుముతో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ  సందర్భంగా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మాట్లాడుతూ..  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్