నామినేటెడ్ పోస్టుల భర్తీ

59చూసినవారు
నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రాష్టంలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటింటించింది. ఈ క్రమంలో టీడీపీ 25, జనసేనకు 4, బీజేపీకి ఒక పోస్టు కేటాయింపులు చేసింది. అయితే, అభర్తుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలకూ చైర్మన్ల ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్