అగ్ని ప్రమాదం.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ

28578చూసినవారు
అగ్ని ప్రమాదం.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ
TG: చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. కాగా అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 17కు పెరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్