ప్రభుత్వ ఆస్పత్రిలో బలవంతంగా డెలివరీ!.. శిశువు మృతి (వీడియో)

60చూసినవారు
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణి చెరుకుపల్లి శ్రీలతకు బలవంతంగా డెలివరీ చేయడంతో పండంటి శిశువు మృతి చెందింది. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు బయటికి పోతుండగా.. మందలించి ఆపరేషన్ చేస్తామని వైద్యులు పిలిపించారని, కోపంతో ఆపరేషన్ చేసి శిశువును చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్