శనివారం తెల్లవారుజామున ఆర్మీ నిర్వహించాల్సి ఉన్న ప్రెస్ మీట్ వాయిదా పడింది. ఉ.10 గంటలకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రకటించింది. పాకిస్థాన్ పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ కూడా ఎలాంటి ప్రకటన చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. కాగా, నిన్న రాత్రి భారత్లోని 26 చోట్ల డ్రోన్లతో దాడి చేసింది. ఇవాళ తెల్లవారుజామున కూడా పాక్ దుశ్చర్యకు దిగింది.