NSAB సభ్యుడిగా DRDO మాజీ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి

54చూసినవారు
NSAB సభ్యుడిగా DRDO మాజీ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి
జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన DRDO బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రా మాజీ చీఫ్‌ అలోక్‌ జోషీ నేతృత్వంలోని NSABను ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ప్రధాని నేతృత్వంలోని జాతీయ భద్రతా కౌన్సిల్‌కు పలు సూచనలు చేస్తుంది. ఏడుగురు సభ్యులుండే ఈ బోర్డులో ఇప్పటికే ఆరుగురిని నియమించగా.. తాజాగా సతీశ్‌రెడ్డికి చోటు కల్పించారు.

సంబంధిత పోస్ట్