తిరుమలను దర్శించుకున్న మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు

73చూసినవారు
AP: మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్