వరద ప్రాంతాల్లో బాధితులకు ఉచిత బస్సులు: సీఎం చంద్రబాబు

58చూసినవారు
వరద ప్రాంతాల్లో బాధితులకు ఉచిత బస్సులు: సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై శుక్రవారం విజయవాడ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు.
బుడమేరు గండ్లు పూడ్చాలి.. అదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో బాధితుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ‘‘వరదల వల్ల రాష్ట్రంలో 28 మంది చనిపోయారు. ఇళ్లలో సామగ్రి నష్టానికి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్