బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే

74చూసినవారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని మనోపాడ్ మండల కేంద్రానికి శేఖర్ రెడ్డి గత కొన్ని రోజులుగా కిత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మ్మెల్యే విజయుడు బుధవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం నింపారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్