అలంపూర్ శ్యాసనసభ్యులు విజయుడు గురువారం జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం గార్లపాడు గ్రామానికి చెందిన తెలుగు బీసన్నకి సిఎంఆర్ఎఫ్ ద్వారా 38, 000రూపాయల చెక్కును స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపిటిసి మల్లేష్, మాజీ సర్పంచ్ ఉషన్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.