గద్వాల: కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు

59చూసినవారు
గద్వాల: కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో బుధవారం కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడని, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా, ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్య వంతులను చేయడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడని, స్త్రీ విద్య కై ఉద్యమించిన ఉద్యమకారుడు తెలుగుజాతికి నవయుగ వైతాళికుడిగా సేవలందించిన గొప్ప మహనీయుడని జూలేకల్ గ్రామ యువత కొనియాడారు.

సంబంధిత పోస్ట్