సంగంబండ ప్రాజెక్టును సందర్శించిన ట్రైని కలెక్టర్

71చూసినవారు
సంగంబండ ప్రాజెక్టును సందర్శించిన ట్రైని కలెక్టర్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగం బండ ప్రాజెక్టును ట్రైన్ కలెక్టర్ గరీమా నూరుల బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంపీఓ రహమతుద్దీన్, ఈఈ సంజీవ్ ప్రసాద్, డిఈఈ సురేష్, ఏఈఈ హమీద్, ఎంపిటిసి బలరాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్