నారాయణపేట: సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తాం

81చూసినవారు
నారాయణపేట: సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తాం
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే వరకు సమ్మె విరమించేది లేదని జేఏసీ నాయకులు తమ్మప్ప శివకుమార్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని మున్సిపల్ పార్క్ వద్ద ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. శనివారం సమ్మెను ఉద్దేశించి వారు మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని, అదే ప్రాతిపదికపై తమను కూడా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్