14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

57చూసినవారు
14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
యూపీలోని బల్దియాలో దారుణ ఘటన జరిగింది. ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బీహార్‌కు చెందిన ఓ బాలిక బల్దియాలోని అత్తారింటికి వచ్చింది. ఈ క్రమంలో సూరజ్ సోని అనే యువకుడు తుపాకీతో బెదిరించి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ సూరజ్ సోనితో పాటు మరో ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్