అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం

57చూసినవారు
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఐదు నెలల క్రితం బళ్ళారి నుంచి ఓ కుటుంబం నల్లబొమ్మనిపల్లికి వచ్చారు. నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‌మెన్‌లుగా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఐదుగురు దుండగులు బైక్‌పై వచ్చారు. తండ్రీకొడుకులను కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్