ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా గిల్‌

61చూసినవారు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా గిల్‌
భారత జట్టు పరిస్థితి క్లిష్టంగా మారిన సమయంలో కండరాల నొప్పిని సైతం లెక్క చేయకుండా ఆడిన యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ చివరి వరకు ఆడి 87 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక గిల్‌కు తోడుగా నిలిచిన శ్రేయస్‌ అయ్యర్‌ 59, అక్షర్‌ పటేల్‌ 52 అర్ధ శతకాలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో భారత్ ఛేదించింది.